Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా శనివారం చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలను విజయవంతం చేయాలని సీపీఐ(Cpi)(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
Income | యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ. 31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
Health Tips | సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనం శరీరం తక్షణమే ఉత్తేజితమవుతుంది. ముఖ్యంగా వేసవిలో అలసట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇవేగాక ఈ సగ్గు బియ్యంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.
Saleswaram jatara | చైత్రపౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని సలేశ్వరం జాతర(Saleswaram jatara) చివరి రోజు శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది.
Murder | ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ(Jogulamba district) గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది.
COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Chief Justice | ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (AP High court CJ)దంపతులు శుక్రవారం తిరుపతిలోని తిరుచానూర్ శ్రీ పద్మావతి(Sri Padmavati) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Health Tips | కాలా గాజర్ (Kala Gajar)..! నల్లరంగులో ఉండే క్యారెట్ (Black Carrot) లనే హిందీ, ఉర్దూ భాషల్లో కాలా గాజర్ అని పిలుస్తారు. సాధారణంగా ఎక్కువగా లభ్యమయ్యే క్యారెట్లు కాషాయ రంగులో ఉంటే.. ఈ కాలా గాజర్లు నల్లగా ఉంటాయి.
Kozhikode train tragedy | కేరళలో కదులుతున్న రైలులోనే తోటి ప్రయాణికులకు నిప్పపెట్టిన నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) కి కోజికోడ్ (Kozhikode) లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (Munsiff Magistrate Court) రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించి
ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్కు కొత్త సిరీస్ నంబర్ రానున్నది. ఈ మేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు ఇకపై ఈ సిరీస్తో నంబర్లను కేటాయించన�
Suryapet | కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పరిస్థితి విషమించడంతో తండ్రి మృతి చెందగా.. కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Urvashi Rautela | రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల బయటకు వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ ఆడిన సందర్భంగా