Minister Jagadish Reddy | తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
TTD | తిరుమల,తిరుపతి దేవస్థానం పాలకమండలి(Ttd Board) పలు కీలక నిర్ణయాలు(Key Decision) తీసుకుంది. పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి(Chairman) అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.
Neera Cafe | దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో హైదరాబాద్లో నీరా కేఫ్ను నిర్మించామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) త�
Minister Harish Rao | పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ప్ ఉద్యోగుల(Serp employees) సేవలు అమోఘమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు (Minister Harish rao)అన్నారు.
Crime news | అతను ఒక ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ చదివాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్ ఫ్రొఫెషనల్గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాడు. కానీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో
Minister Harish Rao | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఉపాధి హామీ పథకంపై చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) కేంద�
Ex-Officio Member | టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్అఫీషియో సభ్యుని(Ex-officio member )గా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శనివారం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
Sanjay Raut | వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను దేశానికి రప్పించడం బీజేపీ సర్కారుకు చేతకావడంలేదని, అలాంటి వాళ్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనాన్ని ఎలా తిరిగి �
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�
దేశంలో జాతీయ నేతలు కరువయ్యారని, ఆ లోటును తీర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారాలని బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ కోరారు.
Road Accident | కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం చెందారు. కొడగు జిల్లా సంపాజేగేట్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చె�