హైటెక్ హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. �
Vinod Kumar | ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత
SI Exam | ఎస్సీటీ ఎస్ఐ (పీటీవో) టెక్నికల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం
CM KCR | మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స�
Women's World Boxing Championship | మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో భారత్ మరో బంగారు పతకం దక్కింది. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ బంగారు పతకాన్ని సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్�
Women's Reservation Bill | మహిళ రిజర్వేషన్ బిల్లు(Womens Reservation Bill) కోసం జాగృతి అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha)చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మద్దతు తెలుపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం విదేశాల్లో ప్రచ
Minister Koppula Eshwar | ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో పల్లె ప్రగతి(palle pragathi) కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar) అన్నారు.
COVID-19 Update | దేశంలో కరోనా మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
Note For Vote in AP | ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటేయాలని తనను సంప్రదించారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
KCR | మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగి
Tirumala | తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.