Rains | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశాలున్నాయని ముఖ్యంగా 25,26 తేదీల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు(Heavy rains) పడవచ్చని హైదరాబాద్ వాతావరణం(Hyderabad Meteorological) కేంద్రం అధికారులు వెల్లడించారు.
Power Generation | పెద్దపల్లి( peddapalli) జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(super thermal power project)లో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagiri Gutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో శుక్రవారం నుంచి శ్రీ సీతారామ చంద్రస్వామి వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
Minister Errabelli | సీఎం కేసీఆర్ (CM KCR) రైతుల కోసం మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు కీడు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabell
Minister Talasani | అన్ని దానాల కంటే అన్నదానం(Food donation) గొప్పదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
జపాన్లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
ఝార్ఖండ్లో (Jharkhand) విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ధన్బాద్ (Dhanbad) నగరంలో ఓ చిన్నపాటి విమానం (Glider) అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ 14 ఏండ్ల బాలుడు గాయపడ్డాడు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స�
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్య క్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో పనిజేసే కొందరికి 10
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�