ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ కొద్ది రోజుల కిందట �
దేశం ఆశ్చర్యపడేలా త్వరలోనే ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆ�
Gaddar | ప్రజాగాయకుడు గద్దర్కు శాసనసభ, ప్రభుత్వం నివాళి అర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. శాసనసభలో మంత్రి �
TS Minister KTR | తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒక్క కేసైనా నమోదైందా? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. శాసనమండలిలో ఆదివారం స్వల్ప కాలిక చర్చకు సమాధానం ఇస్తూ తమప�
Team India | వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో టీం ఇండియాకు మరో షాక్ తగిలింది. రెండు వికెట్లు మిగిలి ఉండగానే 153 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించింది.
KTR | నలుగురు నేతలు ఉంటే ఐదుగురు సీఎంలు ఉండే పార్టీలొద్దు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనమండలిలో రాష్ట్ర ప్�
CM KCR on Gaddar | ప్రజా గాయకుడు గద్ధర్ భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభ
CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
Gaddar | ప్రజా గాయకుడు గద్దర్ కు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నివాళులర్పించింది. ఆయన మరణ వార్త తెలియగానే అసెంబ్లీలో శాసనసభ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించార�
Minister KTR | ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. ప్రముఖ గాయకుడు గద్దర్ ఆదివారం ఆరోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ �
TSLPRB Results | ఎస్ఐ, ఏఎస్ పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసింది.
CM KCR | అలవిగానీ హామీలిస్తే ప్రజలు నమ్మరని సీఎం కేసీఆర్ చెప్పారు. 2018లో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నా.. ప్రజలు తమకే 88 సీట్లు కట్టబెట్టినరు.. మీకు 19 సీట్లు మాత్రమే ఇచ్చినరన్నారు. అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు రాష�
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తున్నదో వి�