Prakash Raj | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతుంటే పార్లమెంటులో నాయకులు నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రక�
Bus accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్నగర్ యూనిట్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట�
Srisailam | శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు పూలతో పుష్పాలంకరణ చేసి.. ఊయ�
Srisailam | శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి తాత్కాలికంగా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.70 అడుగులు ఉన్నది.
Road accident | తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలోని కట్టుపాక్కం గ్రామానికి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న బైకులపైకి దూసుకెళ్లింది.
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకూ నిర్వహించే శ్రావణ మాసోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం వేళలను సవరించినట్లు ఈఓ ఎస్ లవన్�
Srisailam-Sravanam | ఈ నెల 17 నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా వసతుల కల్పన తీరు తెన్నులను ఇతర అధికారులతో కలిసి ఈఓ లవన్న గురువారం పరిశీలించారు. ఏ�
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 19 వరకు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని క్యూ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను దేవస్థానం ఈఓ ఎస్ లవన్న ఇతర అధ�
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సోమవారం జూరాల ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి 20,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,491 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
Srisailam | శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కుమారస్వామికి షష్టి పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర దీపార్చన చేశారు.