Promotions | తెలంగాణలోని 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే, ఇంతకు ముందే ప్రభుత్వం 19 మందికి పదోన్నతులు కల్పించింది. తాజాగా మరో 81 మందికి ఇవ్వడంతో మొత్తం 100 మంది తహసీల్�
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,
Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అ�
Midmanair Dam | కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర మిడ్ మానేరుకు భారీగా వరద వస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలారు.
South Central Railway | భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్పర్తి - కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన�
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రక�
Review On Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్�
Heavy Rains | భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునర
Gorakhpur Express | గోరఖ్పూర్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లిలో నిలిచిపోయింది. పట్టాలపై పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో ముందుజాగ్రత్తగా రైలును నిలిపివేశారు. రైలు గోరక్పూర్ నుంచి సికింద్రాబాద్ రావా�
Moranchapalli | రెండు మూడురోజులుగా కురుస్తున్న జడివానకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇ�
Red Alert | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడ
Godavari | గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తున్నది. భారీ వర్షాలకు పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 80 అడుగుల మేర ప్రవహిస్తున్నది.
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ స్కీమ్స్తో ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ప్రత్యేకంగా టికెట్స్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ�