Fire in Bus | ఓ ప్యాసింజర్ బస్సు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఆ బస్సు ఇంజిన్లో సడెన్గా పొగలు రావడం మొదలైంది. అది గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించుతుండగానే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్�
Brahmanandam | ప్రముఖ తెలుగు నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం-లక్ష్మి దంపతులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పెద్ద కొడుకు గౌతమ్తో కలిసి ప్రగతి భవన్లో చిన్న కొడుకు సిద్ధార�
International Tiger Day | శ్రీశైలం అటవీశాఖ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.
Harley-Davidson X440 | హ్యార్లీ డేవిడ్సన్ కంపెనీ హీరో మోటోకార్ప్తో కలిసి సంయుక్తంగా ఎక్స్440 మోటార్సైకిల్ను విడుదల చేస్తున్నాయి. బైక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల నుంచి ప్రారంభమైంది. బుకింగ్కు విశేష స్పందన లభిస్త
Director NSR Prasad | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.
Fire crackers Explosion | తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ �
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం మధ్యాహ్నం ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పొరుగింట్లో ఉండే నరోత్తమ్ అ
Malviya Nagar murder | దక్షిణ ఢిల్లీలోని మాల్వీయనగర్లో ఇవాళ ఉదయం ఓ 22 ఏళ్ల యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టిచంపిన నిందితుడు ఇర్ఫాన్ పట్టుబడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలించిన ఢిల్లీ పోలీసులు ఇర్ఫాన్ జాడ
Viral Video | తాజాగా బుధాల్ మహోర్ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము
CM KCR | ఎడతెరిపి లేకుండా వర్షాలతో వరదలు పోటెత్తిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Minister Dayakar Rao | కష్ట సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజాప్రతినిధులకు సూచించారు.