Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. జులై నుంచి ఒకటి నుంచి యాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 1.4లక్షల మంది మంచులింగాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
Minister Jagadish Reddy | అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అధికారుల పర్యవేక్షించాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటేడ్ మార్కెట్, నూతన ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
Minister KTR | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఐటీ పరిశ్రమల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. రెండోదశ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావర�
Tesla EV Car | అమెరికాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నది. త్వరలోనే ఈ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉన్నది. భారత్లో ఏడాదికి దాదాపు 5లక్షల ఎలక్ట్ర
Delhi Flood | దేశ రాజధాని వరద గుప్పిట చిక్కుకున్నది. హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో యమునా నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీలో యమున ప్రమాదకస్థాయిని మించి ప్రవహిస్తున్నది.
Google Pay UPI Lite | గూగుల్ పే యూజర్ల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై వినియోగదారులు సింగిల్ క్లిక్తో పేమెంట్స్ చేసేలా సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. చిన్న చిన్న పేమెంట్స్ కోసం ప్రతీసారి
Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలుగా గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో పయనించాయి.
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రుడి ఉపరితలంపై ఇస్రో ప్లాన్ చేసిన సాఫ్ట్ ల్యాండింగ్ సంక్లిష్టమైందని పేర�
TS Weather | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపు�
TS Minister Jagadish Reddy | గొర్రెల పంపిణీ పథకంతో యాదవులు ఆర్థిక పరిపుష్టి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Supreme Court judges | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వీ భట్టిలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరిం�