Actor Manoj | శామీర్పేట్ కాల్పుల కేసులో నటుడు మనోజ్ను పోలీసులు ఆదివారం రిమాండ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అల్వాల్లో న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. జడ్జి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తర�
ITR | ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్లను త్వరగా దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కోరారు. జులై 31 గడువు సమీపిస్తుందని, ఇకపై పొడిగించే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకో�
Rahul Gandhi | హర్యానాలోని సోనేపట్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడి రైతులతో గడిపిన సందర్భాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ మేరకు అప్పటి ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తూ తన అనుభవాలను ర�
Gift A Smile | తెలంగాణలోని షాద్ నగర్ ప్రాంత వాసి పొట్టి శ్రీనివాస్.. అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నా.. తాను పెరిగిన జిల్లెడ్ గ్రామానికి అండదండలందిస్తూ.. ఎందరో స్ఫూర్తిగా నిలిచారు.
CM KCR | మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యార్థిని శ్రీరాముల హరిత ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో మంచులింగం దర్శనాలు కొనసాగుతున్నాయి. బల్తాల్, పహల్గామ్ మార్గాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందికిపైగా
Minister Dayakar Rao | అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
Dog Funeral Rites | జంతువుల్లో శునకం విశ్వాసం గల జీవి. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ శనుకం మరణించడంతో దశదిన కర్మ చేసి సమాధి కట్టించాడో యజమాని. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో చోటుచేసుక�
Weight Loss | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువులు దీర్ఘాలిక వ్యాధులు సైతం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దాంతో ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నార�
Imran Khan | పాకిస్థాన్ సర్కారుపై ఆ దేశ మాజీ ప్రధాని, ‘పాకిస్థాన్ తెహ్రిక్ - ఎ - ఇన్సాఫ్ (PTI)’ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ సర్కారు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐన�
Ranil Wickremesinghe | అమెరికా డాలర్తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Jagadish Reddy | రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్ రద్దు అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ పాలసీయేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన�