Diet Charges | తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు పెరుగనున్నాయి.
Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా స్పె�
NIA | మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు శిరీష అరెస్ట్పై ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీలపై నేతల తిరుగుబాటుతో సంచలనంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలే చోటు చేసుకోబోతున్నాయి. ఇందుకు ఉదాహారణ ఎన్సీపీ ఎమ్మె�
Supreme Court | ఏదైనా నేరం జరిగిన సమయంలో సదరు నేరాన్ని రుజువు చేసేందుకు ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో.. కనీసం ఘటనకు ప్రేరేపించిన కారణమైనా రుజువు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2008లో జరిగిన హత్య కేసులో దోషి�
GHMC Mayor | హైదరాబాద్లో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రత్తమైంది. లోతట్టు
Gyanvapi case | జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది.
Actress harassed | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి.. నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి మోసం చేశాడు. ఇంటర్వ్యూ పేరుతో హోటల్కు పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Richest MLA | కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. దేశంలోకెల్లా అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనంలో తేలింది.
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోట�
Rice Export Ban | బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. పండగలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా సరఫరాను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకోగా.. రిటైల్ ధరలు అదుపు�