Travel Advisory | ఇజ్రాయెల్, లెబనాన్ ఆధారిత హిజ్బుల్లా గ్రూప్స్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న భయాందోళనల మధ్య.. లెబనాన్లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయంల సోమవారం అడ్వైజరీని జారీ చేసింది.
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష జరిపారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై సమీక్షించారు.
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మండల కేంద్ర వాసి.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను, ఒక మోటారు సైకిల్ ను శ్రీశైలం పోలీసులు జప్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ వీ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
Asia Cup 2025 | వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, 2027లో బంగ్లాదేశ్లో నిర్వహించనున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ జరుగనున్నది.
Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్
IND Vs SL | శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడు టీ20ల సిరీస్లో భారత జట్టు లీడ్లో ఉన్న జట్టు ఆగస్టు 2 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు సైతం రెడీ అవుతున్నది. ఇందులో
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీ�
Khap Panchayat | దేశంలో స్వలింగ వివాహాలు, సహజీవనం లాంటి అనాచారాలపై నిషేధం విధించాలని ఐదు రాష్ట్రాలకు చెందిన పెద్ద మనుషులతో కూడిన ఖాప్ పంచాయతీ డిమాండ్ చేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్�
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా అస్థిరతకు గురయ్యాయి. ఈ �
Blast | జమ్మూ కశ్మీర్లో సోమవారం పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోపోర్లోని షేర్ కాలనీలో జరిగింది.
Bhupinder Singh Hooda | హర్యానాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ.. ఎస్సీలు, ఓబీసీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హూడా ఆరోపించారు.
Prashath Kishore | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జన్ సురాజ్ పార్టీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జన సురాజ్ �