Doda Encounter | జమ్మూ డివిజన్ దోడాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ భారతమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ�
Delhi High Court | దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయం నిర్మాణం కోసం తాత్కాలికంగా భూమి కేటాయించే విషయంపై 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Floods in Manappuram | కేరళ (Kerala) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెరియార్ (Periyar river) రివర్ కూడా పరవళ్లు తొక్కుతోంది.
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా �
T Harish Rao | హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
Melbourne-Bonalu | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత దేవాలయంలో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాలు నిర్వహించారు.
Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Wholesale inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరగా... అంతకు ముందు నెల మే మాసంలో 2.61శాతంగా ఉన్నది.
Srisailam | హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి వాసి స్వయంపాకుల లక్ష్మీ నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణకు రూ.13.90 లక్షల విరాళాన్ని అందజేశారు.
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమ�
Lock to School | ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ బడికి తాళం వేసే వరకు వెళ్లింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సాలెగూడ గ్రామపంచాయతీల�