Prajavani | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశ
TTD JEO | తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియామకమయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.
Apple Watch | ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. మొబైల్ ఫోన్స్తో పాటు స్మార్ట్ వాచ్లకు సైతం క్రేజ్ ఉన్నది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్లను కేవలం టైమ్ కోసం కాకుండా ఫిట్నె�
TG DGP | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందించిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగ
Puja Khedkar | ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి (Trainee IAS) పూజా ఖేడ్కర్ (Puja Khedkar) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె విషయంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. మద్యం పాలసీ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించ�
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ను ఆనుకొ
CM Revanth | ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రులతో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
KTR | నర్సంపేట నియోజకవర్గం 16 చింతలతాండ గ్రామంలో వారం రోజుల కిందట ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త శిఖరాలను అందుకున్నాయి. వరుసగా మూడోరోజు మార్కెట్లలో లాభాల జోరు కొనసాగింది. ఉదయం ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసే
Weather | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్లో మంగళవారం భార�