Cabinet | కేంద్ర మంత్రివర్గంలోని వివిధ కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించారు. కమిటీల్లో బీజేపీ మంత్రులతో పాటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షాలకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (JDS), జనతాదళ్ యునైటెడ్ (JDU), తెలుగు�
Hathras Stampede | హత్రాస్ సత్సంగం తొక్కిసలాట ఘటనపై భోలేబాబా అలియాస సాకర్ హరిబాబా తొలిసారిగా స్పందించారు. తొక్కిసలాటకు ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం నిర్వాహకులేనని ఆ�
KCR | రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాధలు లేవని.. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు
Kangana Ranaut | చండీగఢ్లోని షాహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్పై అధికారులు బదిలీ వేటు వేశారు. కుల్విందర్ కౌర్ను చండీ�
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు కొనసాగుతున్నాయి. మద్యం పాలసీ కేసులో సీఎం కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ను ఈడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్�
Supreme Court | హత్రాస్ తొక్కిసలాట కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఇటీవల వరుస లాభాలతో గరిష్ఠానికి పెరుగుతున్న సూచీలు.. తాజాగా సరికొత్త రికార్డులను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) తొలిసారిగా 80వేల పాయింట్ల మా�
Earthquake | లడఖ్లోని లేహ్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
Prisoners release | చర్లపల్లి జైలు నుంచి మొత్తం 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీల కోసం వచ్చిన కుటుంబసభ్యులతో జైలు ఆవరణలో కోలాహలం నెలకొన్నది. జైల్లో సత్ప్రవర్తన కనబర్చిన ఖైదీలను విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల�
KTR | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశా
Vande Bharat | ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి వచ్చిన ఆదరణతో త్వరల�