Hindenburg | అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.
Monsoon | నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికంటే ముందే దేశవ్యాప్తంగా విస్తరించాయని భారత వాతావరశాఖ వెల్లడించింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగతా ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని ఐఎండీ పేర్కొంది.
Renuka Chowdhury | లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రా�
ABVP protest | రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) విమర్శించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లి�
Electricity Bills | ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఇక నుంచి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని కస్టమర్లు ఆయా సంస్థల యాప్స్, వెబ్ సైట్ల ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుం�
Chandrababu Naidu | తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఈ లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లోక్సభలో విపక్ష నేతగా `పూర్తిగా బాధ్యతా రాహిత్య` ప్రసంగం చేశారని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిరెన్ రిజిజు ఆరోపించారు.
AP TET | ఏపీ ప్రభుత్వం టీచర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ను సోమవారం రాత్రి విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.inలో పూర్తి వివరాలు
Neeraj Chopra | ప్రపంచ ఛాంపియన్, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల పావో నుర్మి గేమ్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్.. త్వరలో జరుగబోయే పారిస్ డైమండ్ లీగ్లో పాల్గొనడం లేదు.
Nirmala Sitaraman | హిందువుల పట్ల ద్వేషంతో ప్రారంభమైన రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Road Accident | కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రాజస్థాన్లోని కరౌలీలో చోటు చేసుకు�