PM Modi | బ్రిటన్ నూతన ప్రధాని (Britain new PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఫోన్ చేశారు. బ్రిటన్ ప్రధానిగా నేడు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశారు. అంతేగాక త్వరల�
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ రాక సందర్భంగా తెలుగు తమ్ముళ్లు చేసిన హడవుడి అంతా ఇంతా కాదు. శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బేగంపేటకు వచ�
Pinnelli Ramakrishna Reddy | ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ మాచర్ల జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్ర స్వామికి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.
Lubna Jaffery | ఆమె ఒక 40 ఏళ్ల మహిళ. పైగా ఒక దేశానికి మంత్రి కూడా. ఓ ఈవెంట్లో ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఆ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. కానీ ఆ దేశ ప్రధాని జొనాస్ (Jonas) మాత్రం ఆమెను అభినందించారు. నా�
NEET UG exam | నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేపర్ లీక్ కావడంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏకపక్షంగా గ
Sayantika Banerjee | ‘నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు’ అని ప్రముఖ బెంగాలీ నటి (Bengali actress), తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే సయాంతిక బెనర్జి (Sayantika Banerjee) నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఎమ్మ�
Lalu Prasad Yadav | రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) కేంద్రంలోని మోదీ సర్కారు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్�
Barrelakka | టీజీఎస్పీఎస్సీ (TGSPSC) కార్యాలయం దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని డిమాండ్ చేశారు.
NEET PG exam | నీట్ పీజీ-2024 (NEET PG-2024) పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే జరగాల్సిన పరీక్ష.. నీట్ యూజీ-2024 (NEET UG-2024) వివాదం కారణంగా వాయిదాపడింది. దాంతో ఇప్పుడు రీషెడ్యూల్ చేసి కొత్త తేదీని ప్రకటించారు. ఒకే రోజు రె�
రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలను ఖరారు చేయడాన్ని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ముక్తకంఠంతో నిరసిస్తున్నాయి.
‘మీ ఇష్టమున్నప్పుడు ఆఫీస్కు వస్తారా? సమయ పాలన పాటించరా? ఉదయం 11 గంటలు అతున్నా ఆఫీసుకు రాకపోవడం ఏమిటి?’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రి కమిషనరేట్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.