IndiGo |టుర్కియో రాజధాని ఇస్తాంబుల్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపం వల్ల సుమారు 100 మంది ప్రయాణికులు ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 16 గంటలకు పైగా పడిగాపులు ఉన్నారు.
Srisailam | శ్రీశైలం దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం దేవస్థానం పరిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు.
Governor | ఏవైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు అందరూ బొకేలకు బదులుగా మంచి పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ను ఆయన సందర్
Train timetable | కొత్త సంవత్సరంలో జనవరి 1 నుంచి నూతన టైమ్టేబుల్ను అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే విభాగం ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి కొత్త టైమ్ టేబుల్ను అమలు చేయనుంది. ‘ట్రెయిన్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్కు �
Health tips | అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా �
Unni Mukundan | ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం (Malikapuram) వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో వస్తు�
Supreme Court | పంజాబ్లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ (Jagjit Singh Dallewal) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలిం�
Manmohan Singh - Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వ్యక్తిగతంగా తనకు పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్ పర్సన్ సోనియాగాంధీ పేర్కొన్నారు.
Union Cabinet | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ సంతాప తీర్మానం చేసింది. క్యాబినెట్ సమావేశంలో మన్మోహన్
K Annamalai | అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగికదాడి ఘటనను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనకు నిరసనగా ఆయన అంతకుముందే చేసిన వాగ్ధానం ప్రకారం ఇవాళ కోయంబత్తూరులోని తన �
శతాబ్దాల నాటి చెక్క తీగల తోలుబొమ్మలాట కళారూపం చిన్నబోయింది. ‘బొమ్మలోల్లు’ అని ఆప్యాయంగా పిలుచుకునే పిలుపు శాశ్వతంగా దూరమైంది. అంతరించిపోయే దశలో ఉన్న అపురూపమైన కళకు తిరిగి ప్రాణం పోసిన మోతె జగన్నాథం పర�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘భూ భారతి’ చట్టం రైతుల పాలిట పిడుగుగా మారనున్నది. భూమి క్రయవిక్రయాలు జరపాలంటే సర్వే తప్పనిసరిగా చేయించాలని చట్టంలో నిబంధన విధించింది.