Bandi Sanjay | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
Actor Vijay | తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని టీవీకే పార్టీ (TVK party) అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay) వ్యాఖ్యానించారు.
TTD | ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించడం లేదనే విమర్శలు గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయకు
KTR | ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్కు తెలుసునని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కేడర్లో విశ్�
KTR | ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి మాట్లాడారని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.
MLC Kavitha | రైతుబంధు ఇవ్వాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆ�
Flight Landing Gear issue | దక్షిణ కొరియా (South Korea) లో ల్యాండింగ్ గేర్ (Landing Gea) సమస్యతో ఓ విమానం కూలిపోయి 179 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్'. త్రిగుణ్ కీలక పాత్రధారి. జి.ఆర్.ఆదిత్య దర్శకుడు. సురేష్రెడ్డి కొవ్వూరి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక�
Kerala MLA | కేరళలోని కోచిలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం 20 అడుగుల ఎత్తు గల గ్యాలరీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ కింద పడిపోయారు. ప్రస్తుతం ఆమెకు సమీప ప్రైవేట్ దవాఖానలో వెంటిలేటర్ మద్దతుపై చికిత్స
BPSC Protest | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సీసీఈ) తిరిగి నిర్వహించాలని ఆదివారం చేపట్టిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.
Israel attack | ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై దాడి చేశాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని రోగులను అక్�
Harish Rao | రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని �