Etala Rajendar | మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్పై కేసు నమోదైంది. ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్తో పాటు 30 మంది �
టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై, ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తాజాగా నిర్ణయించింది.
ఒకవైపు నిరసనలు.. మరోవైపు నిలదీతలతో గ్రామసభలు జనాగ్రహానికి గురయ్యాయి. హామీల అమలులో విఫలమైన రేవంత్ సర్కారు తీరుపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. లబ్ధిదారుల ఎంపిక జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంతో �
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న రాజీవ్ పార్క్ పక్కనున్న 33/11 సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ మంగళవా రం సాయంత్రం ఒక్కసారి గా పేలిపోయింది. భారీ శబ్ధంతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్క
విధి నిర్వహణ, రోజు వారీగా ఎదరయ్యే ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ప్రతిఒక్కరికీ దైనందిన జీవితంలో శారీరక వ్యాయమం తప్పనిసరిగా ఉండాలని, అందులో పోలీసులకు ఇది మరింత కీలకమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష�
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�
Actor Samyuktha | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త బుధవారం దర్శించుకున్నారు. దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు.
One Nation-One Election | ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) రెండో సమావేశం ఈ నెల 31న జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ అధికారిక వెబ్సైట్లో సమావ�
Turkey | వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్లోని హోటల్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 66 మంది సజీవదహనమయ్యారని ఆ దేశ మంత్రి అలి యెర్లికాయ పేర్కొన్నారు. మరో 51 మంది గాయపడ్డారని పేర్
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. గతంలో నటీనటుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ.. క్షమాపణలు �
IND Vs ENG T20 Playing 11 | ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఫాస్ట్ బ
Jos Buttler | విదేశీ పర్యటనల సమయంలో కుటుంబాల సహవాసం కీలకమని.. మానసిక, భావోద్వేగ మద్దతు వారి నుంచి అందుతుందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. ఇటీవల బీసీసీఐ ఇటీవల కొత్త పాలసీని తీసుకువచ్చిన విషయం �
Encounter | తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షామ్లీ జిల్లా (Shamli district) లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పారిపోతున్న దుండగులను పోలీసులు ఛేజ్ చేసి కాల్చిచంపారు.
Vaishnavi Sharma | వుమెన్స్ అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా బౌలర్ వైష్ణవి శర్మ చరిత్ర సృష్టించింది. మలేషియాతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లు వైష్ణవి అత్యద్భుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసిన వైష్ణవి ఐదు పరు�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడులను ఉప సంహ