ICC Champions Trophy | వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే మిచెల్ బ్రేస్ వెల్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 159 పరుగులకు న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో చిక్�
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆదివారం దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 34 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేస
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఆదివారం దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 49 పరుగులకు ఓపెనర్లిద్దరిని కోల్పోయింది.
ICC Champions Trophy | శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులతో గట్టి పునాది వేసినా.. రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 223 పరుగులు చేసి, ఏడు వికెట్లు కోల్పోయింది.
Prahlad Patel | బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చేయి చాచేందుకు అలవాటు పడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్లో న్యూజిలాండ్, టీం ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని చమోలి జిల్లా మనా గ్రామంలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. రెస్క్యూ సిబ్బంది మంచుదిబ్బల కింద నుంచి ఆదివారం మరో మూడు మృతదేహాలను వెలికితీశారు.
Road accident | బొలీవియా (Bolivia) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రెండు బస్సులు ఢీకొనడం వల్ల 37 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 39 మంది గాయపడ్డారు.
FedEx plane | న్యూజెర్సీలోని నెవార్క్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఫెడెక్స్ కార్గో విమానం పక్షిని ఢీకొట్టింది. ఆ వెంటనే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అన్వేషణ కొనసాగుతున్నదని, ఆదివారం సాయంత్రంలోగా సహాయ చర్యలు పూర్తయ్యే అవకాశం ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.