Champions Trophy | శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో జమ్మూకశ్మీర్తో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు.
T20 Team Of The Year | అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) 2024 సంవత్సరానికి టీ20 బెస్ట్ టీమ్ను శనివారం ప్రకటించింది. అత్యుత్తమ జట్టులో నలుగురు భారతీయ ఆటగాళ్లకు చోటు దక్కింది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్స్
SBI Report | ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ తరహా ఉచిత పథకాలు అమలులో ఉన్నాయని, ఇలాంటి ఉచిత పథకాలతో రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలవుతాయని ఎస్బీఐ అభిప్రాయపడింది.
Solar Power Pumps | తెలంగాణలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కేంద్ర విద్యుత్శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ�
Revant Reddy | ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చే�
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి పింఛన్ సాంక్షన్ చేయాలని వెళ్లిన రిటైర్డు ఉపాధ్యాయుడి వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ ట్రెజరీ అధికారి, సబార్డినేట్ ఏసీబీ అధికారులకు పట
New Pandemic | గతేడాది చివరలో చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభమైన జనవరి నుంచి వైరస్ �
Komuravelli Mallanna Jatara | కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో గత సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా జరిగాయి.
Rohit Sharma | రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి-జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మ్యాచ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో మ్యాచ్ను చూసేందుకు చాలామంది అభిమాన�
Train Accident | గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా రైళ్లు పట్టాలు తప్పడం.. మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన మార్కెట్లు.. చివరి వరకు గ్రీన్ మార్క్లోనే కొనసాగాయి. క్రితం సెషన్ పోలిస్తే సెన్సెక్స్ 76,414.52 పాయింట్ల వద్ద లాభాల్�