America | అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అ�
ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపికచేసి గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Maha Shivratri | శ్రీశైల మల్లికార్జునుడు పెళ్లికొడుకయ్యాడు. మహా శివరాత్రి పర్వదినం రోజున రాత్రి సమయంలో పాగాలంకరణతో వరుడిగా మారాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణానికి ముందు పెళ్లికుమారుడిగా �
Srisailam Temple | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీశైలంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి �
Bihar cabinet | నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల (BJP MLAs) కు మంత్రివర్గం (Cabinet) లో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనుండ�
Life Ban | కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అని, కాబట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరేళ్ల నిషేధ
Bihar cabinet | ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్న వేళ నితీశ్ కుమార్ తన క్యాబినెట్ను విస్తరించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్లు
Kasi Vishwanath | మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా పరిధిలో ముంబై జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
తీసుకున్న అప్పు ఈఎంఐ చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం అడిగినందుకు రుణ గ్రహీత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ-గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలో చో�