SP Vikrant Patil | అందరి సహకారంతో శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు విజయవంతంగా ముగిశాయని నంద్యాల ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. గురువారం రథోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, పూజలు చేశారు.
అతివేగంతో మెట్రో పిల్లర్ను ఢీ కొట్టిన కారు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సనత్నగర్ లయన్స్ క్లబ్, సంకేత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన సనత్ నగర్లోని వెజిటబుల్ మార్కెట్ గ్రౌండ్స్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నాయి.
Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా సాగింది.
Srisaila Temple | శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది త�
Konaraopet | మామిడిపల్లి మహాదేవా శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేదికను మామిడితోరణాలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరగా అలంకరించారు.
Agastheswara Swamy Jatara | మరిపెడ : మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. మహమూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులోని అగస్తేశ్వర స్వామి గుట్టపై స్వామివారి కల్యాణం అనంతరం మూడ�
NIT | వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రి 2025 కోసం ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు సాంస్కృతిక వేడుకలు జరుగనున్నాయి. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరా�
B Vinod Kumar | కరీంనగర్ కార్పొరేషన్ : దేశంలో త్వరలో చేపట్టబోయే పార్లమెంట్ స్థానాల పునర్వీభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా.. 1971 నిష్పత్తి ప్రకారమే పూర్వ విభజన చేస్తారని తాను భావిస్తున్నట్లు మాజీ ఎ�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. చర్లపల్లి (Cherlapally) నుంచి కాకినాడ (Kakinada Town) , నర్సాపూర్ (Narsapur)కు 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ
Arrest | అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్యను, ప్రియుడిని, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు, AR హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను మిల్స్ కాలనీ పోలీసులు అర�
MS Dhoni | భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. మార్చిలో మొదలవనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 కోసం డెన్కు చేరుకున్నాడని ఫ్రాంచైజీ పేర్కొంది. అయితే, ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అ
SpringSpree | వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుద�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్గా ముగిశాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో మార్కెట్లు బుధవారం మూతపడిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మార్కెట్లు సానుకూల పవనాల మధ్య లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వా