Champions Trophy | ఈ ఏడాది పాకిస్థాన్, దుబాయి వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మినీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఇక టోర్నీ జరిగే మ్యాచుల టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభం కాను�
UGC New Guidelines | వైస్ చాన్సెలర్ల నియామకంలో యూజీసీ మార్గదర్శకాలపై తెలంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పందించారు. మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్న�
Custodial Death | కేసు విచారణ చేపట్టిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి అల్కా మాలిక్ (Alka Malik).. ఈ నెల 18న నిందితులను దోషులుగా తేల్చారు. ఇవాళ శిక్ష ఖరారు చేశారు.
ADR | త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర�
Crime news | ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో కొట్టి చంపాడు. మృతదేహాన్ని (Dead body) సూట్కేసులో పెట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి, డీజిల్ పోసి నిప్పటించాడు.
IND Vs ENG T20 | సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో జోరుమీదున్నది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ఇప్పటికే కోల్కతా, చెన్నైలో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.
Saif Attack Case | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళను ముంబయి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముంబయిలో గతంలో అరెస్టు చేసిన బంగ�
Jasprit Bumrah | ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. టోర్నీ కోసం బీసీసీఐ జట్టును సైతం ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చోటు దక్కిన విషయం తెలిసింది. అయిత�
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల ప్రభావంతో పాటు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లు కుదేలయ్యాయి. క్రిత�
Supreme Court | వరకట్నం, గృహహింస చట్టాల్లో సంస్కరణలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజమే మారాలని.. అందులో ఏమీ చేయలేమని చెప్పి�
Bandi Sanjay | నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
Guillain Barre Syndrome | గుల్లెయిన్ బారే సిండ్రోమ్తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్లుగా తెలుస్తున్నది. సోలాపూర్లో ఓ వ్యక్తి మరణించగా.. మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్లుగా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Shikhar Dhawan | భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. టీమిండియా తరఫున ఈ ఏడాది జరుగనున్న రెండో ఎడిషన్లో వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఒప్పందంపై స
Bank Holidays | కొత్త సంవత్సరమైన 2025లో మరో నెల కొద్దిరోజుల్లోనే ముగిసిపోనున్నది. ఫిబ్రవరి మాసం మొదలు కానున్నది. ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిస�