ICC Ranking | ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల పడగొట్టిన భారత జట్టు లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాకింగ్స్లో టాప్-5కి చేరుకున్నాడు. ఏకంగా 25 స్థానాలు ఎ�
Stock Market | భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషనల్లో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 76వేలు, నిఫ్టీ 23వేల పాయింట్ల ఎగువ ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాల మధ్య లాభాల్లో మొదలైన మార్కెట్లు చివరి వర
Mineral Mission | నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల కేంద్రం ఆమోదం తెలిపింద
Mallikarjun Kharge | కుంభమేళాకు యూపీ ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేసిందని, వరుస కట్టిన వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దాంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణమని మల్లికార్�
Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందు
Richest Party BJP | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. మార్చి 2024 నాటికి ఆ పార్టీ వద్ద రూ.7,113.80 కోట్ల క్యాష్ డిపాజిట్లు ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన కా�
భారత్లో వారానికి 70 పని గంటలపై ఒక పక్క విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి.
తన తండ్రి ఎవరో నిజాన్ని బయటపెట్టాలంటే డీఎన్ఏ టెస్టుకు అనుమతించాలంటూ ఓ కొడుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు పుట్టని బిడ్డకు ఆర్థిక సాయం ఎలా చేస్తానంటూ ఆ ఇద్దరు తండ్రులు న్యాయస్థానం ముందు వాపోయారు.
Kejriwal-EC | ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా.. యమునా నదిని విషపూరితం చేసిందంటూ పేర్కొన్న బహిరంగ వ్యాఖ్యలకు బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఆధారాలతో సమాధానం చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర ఎన్నికల సంఘం �
England-Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య గుజరాత్లోని రాజ్కోట్లో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్-చైనా అంగీకరించాయి. త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసుల
Aeroplane Fire Accident | దక్షిణ కొరియాలోని ఓ విమానాశ్రయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అందులోని 176 మంది ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా తరలించారు.
CM Revanth Reddy | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలా సరఫరా చేయాలన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్
IND Vs ENG T20 | భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి ధాటికి ఇ�