Srisailam Temple | శ్రీశైలం : మహా శివరాత్రి జాతరకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి గురువారం పర్యటించారు. అనంతరం �
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరునున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం కానుండగా.. 16న ప్రారంభోత్స వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. టీమ�
Suicides | కేశంపేట (Keshampet) మండల కేంద్రంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి, శామీర్పేట (Shameerpet) మండలం అలియాబాద్లో ఓ మహిళ ఉరేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Washington DC Plane Crash | వాషింగ్టన్ డీసీలో ఘోర విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన చేసింది. ఆర్లింగ్టన్లో గురువారం ఉదయం 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం యూఎస్ ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొట్టింది. విమానం, హెలిక
Viral news | రాజస్థాన్ (Rajastan) లోని బర్మేర్ జిల్లా (Barmer district) లో ఓ గ్రామానికి చెందిన మంగీలాల్ (Mangi Lal) అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ను వింత కోరిక కోరాడు. తనకు హెలికాప్టర్ (Helicaptor) సమకూర్చాలని అడిగాడు. దాంతో అధికారులు షాకయ్యా
KL Rahul | భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న రాహుల్ నిరాశ పరిచాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక�
VISA rules | ఐటీ నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు న్యూజిలాండ్ (Newzealand) కొత్త వీసా నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉద్యోగులను తమ దేశంలోకి రప్పించేందుకు న్యూజిలాండ్ ప్రయ
U-19 Women's T20 WC | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్తో జనవరి 31న తలపడనున్నది. ఐసీసీ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్ వర�
Champions Trophy | పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ జరుగనున్నది. అంతకు ముందు 16న లాహోర్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే, టీమిండియా కెప్టెన్ రో
Economic Survey | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి �
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాలతో పాటు వడ్డీ రేట్లపై యూఎస్ రిజర్వ్ యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో మొదల�
Supreme Court | దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య భర్తల మధ్య జరిగిన వివాదం కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్ట