Tariff cuts | భారత్ అధికంగా సుంకాలు వసూలు చేస్తోందన్న విషయాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే ఆ దేశం సుంకాలను తగ్గించేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడంపై భారత్ స్పంది�
Rohit Sharma | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగనున్నది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించగా.. న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ రేసులోకి వచ్చింది. 25 సంవత్స�
ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) 1998లో ప్రవేశపెట్టిన వన్డే ఇంటర్నేషనల్ నాకౌట్ టోర్నీ. దీన్ని గతంలో ఐసీసీ నాకౌట్ టోర్నీగా పిలిచేవారు. ఈ టోర్నీని మొదట 1998లో
IND Vs NZ Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్.. భారత్ జట్టు బలమైన పోటీదారని మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి పేర్కొన
IND Vs NZ Match Weather | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. 2000 సంవత్సరంలో ఫైనల్లో ఇరు జట్లు ఫైనల్లో తలపడగా.. మళ్లీ 25 సంవత్సరాల తర్వా�
Champions Trophy Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సమయం దగ్గరపడింది. ఈ నెల 9న దుబాయిలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల�
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్కు అంతుచిక్కడమే లేదు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. 15 రోజులైనా వారి జాడ ఇంకా కనిపించలేదు.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలను 80 మార్కులకే నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ఇంటర్నల్స్/ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టనున్నారు. ఈ దిశగా ఇంటర్బోర్డు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్నది.
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు జీతాలు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. నెలల తరబడి పనులు చేయించుకుంటూ తగిన వేతనం ఇవ్వకపోవడం ముమ్మాటికీ బానిసత్వానికి సమానమని ఆగ్ర�
జాతీయ లోక్ అదాలత్కు తెలంగాణ లో అనూహ్య స్పందన లభించింది. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో రాష్ట్రవ్యాప్తంగా 14,18,637 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో 7,03,847 ప్రీ-లిటిగేషన్ కేసులతోపాటు వివిధ క్యాటగిరీల్లోని 7,14
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలోని శ్రీరాజరాజేశ్వర కల్యాణమండపంలో శనివారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
కష్టకాలంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు.