ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించారు. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కుల్దీప్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. తర్వాతి బంతి వైడ్, మరుసటి బంతికి సింగిల్ తీశాడు. ఆ త
గుజరాత్ టైటన్స్ చేతిలో పరాజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ఆడేందుకు సన్రైజర్స్ సిద్ధమైంది. రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలు తిరిగి తీసుకున్న ధోనీ నాయకత్వంలో.. చెన్నై తమ రాత మార్చుకోవాలని పట్ట
లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తిన్న ఢిల్లీని మిచెల్ మార్ష్ (37)తో కలిసి విజయం దిశగా నడిపిన కెప్టెన్ రిషభ్ పంత్ (44) కూడా పెవిలియన్ చేరాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి అతను క్లీన్ బౌల్డ�
లక్నోతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తడబడుతోంది. తప్పుడు అంపైరింగ్ నిర్ణయాలతో రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. నాలుగో వికెట్ కోల్పోయింది. అంతకుముందు పృథ్వా షా (5) బంతిని సరిగా అంచనా వేయల�
ఢిల్లీ బ్యాటర్ మిచెల్ మార్ష్ అవుటయ్యాడు. ఓపెనర్ పృథ్వీ షా (5) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. దంచికొట్టాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 20 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అయితే కృష్ణప్ప గౌతమ్ వేసిన ఎనిమిద�
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. పృథ్వీ షా (5), డేవిడ్ వార్నర్ (3) ఇద్దరూ నిరాశపరిచారు. చమీర వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక షా పెవిలియన్ చేరితే.. థర్డ్ అంపై�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3) నిరాశపరిచాడు. యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి వార్నర్ వెనుతిరిగాడు. వార్నర్ కొట్టిన బంతి ఆయుష్ బదోని �
లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (5) అవుటయ్యాడు. దుష్మంత చమీర వేసిన రెండో ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన షా..
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (77).. జట్టుకు శుభారంభం ఇచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అతనికి క్వింటన్
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 నాటౌట్)తోపాటు దీపక్ హుడా (50) కూడా అద్భుతంగా రాణించాడు. ఇద్దరూ అర్ధశతకాలతో ఆకట్ట�
ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తొలి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టు.. పిచ్ బౌలర్లకు సహకరించడంతో 20 ఓవర్లలో ఆ�
హాఫ్ సెంచరీతో ముంబైని ఆదుకున్న సూర్యకుమార్ యాదవ్ (51) పెవిలియన్ చేరాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన అతను.. లాంగాన్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చాడు. పరిగెత్త�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతున్నారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) రెచ్చిపోయి ఆడుతున్నాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ (2), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ �
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (2) అవుటయ్యాడు. అయితే కొన్ని మంచి షాట్లు ఆడుతూ టచ్లో కనిపించిన ఇషాన్ కిషన్ (26) తనకు లభించిన జీవనదానాన్న
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (2) పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని స్వీప్ �