కోల్కతా జట్టు వెంట వెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కేకేఆర్ జోరుకు బ్రేకులు పడినట్లే కనిపిస్తోంది. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆరోన్ ఫించ్ (58) అవుటైన కాసేపటికే నితీష్ రాణా (18) కూడా పెవిలియన్ చేరాడు. చాహల
భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ దూసుకెళ్తోంది. శ్రేయాస్ అయ్యర్ (50 నాటౌట్)తోపాటు ఓపెనర్ ఆరోన్ ఫించ్ (58) అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడటంతో.. లక్ష్యం వైపు వేగంగా దూసుకెళ్తోంది. వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనలో కోల్కతా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ అవతారం ఎత్తిన సునీల్ నరైన్ (0) ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33 నాటౌట్),
భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. 150వ మ్యాచ్ ఆడుతున్న సునీల్ నరైన్.. ఓపెనర్ అవతారం ఎత్తాడు. అతను ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. ఆరోన్ ఫించ్�
ఆరంభం నుంచి కోల్కతా బౌలర్లకు నరకం చూపించిన రాజస్థాన్ బ్యాటర్లు.. ఇన్నింగ్స్ చివర్లో ఇబ్బంది పడ్డారు. శివమ్ మావి, నరైన్ చివరి ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. అయితే అంతకుముందు ఓపెనర�
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అయితే వాళ్లకు అడపాదడపా కేకేఆర్ బౌలర్లు షాకులిస్తూనే ఉన్నారు. అంతకుముందు పదో ఓవర్లో దేవదత్ పడిక్కల్(24)ను సునీల్ నరైన్ అవుట్ చ
ఐపీఎల్లో 150వ మ్యాచ్ ఆడుతున్న స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మద్య జరుగుతున్న మ్యాచ్లో.. కేకేఆర్ బౌలర్లను రాజస్థాన
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు అద్బుతమైన ఆరంభం లభించింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లన్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతనికి యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్
వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని బరిలో దిగింది. దానికి తగ్గట్లుగా టాస్ కూడా శ్రేయాస్ అయ్యర్నే వరించింది. దీంతో కేకేర్ నాయకుడు మరో ఆలోచన లేకుండా బౌలింగ
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావే
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్ నిర్వహించాలని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఊదేళ్ల తర్వాత జరిగే ఈ �
భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఇవాళ (సోమవారం) 30వ పడిలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడ
హైదరాబాద్ : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. శనివారం రోజున మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులను చూశారు. వెంటనే �
Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, �