తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డను తెల్లారగానే నిద్ర లేపడానికి ప్రయత్నిస్తారు. ఉదయాన్నే లేచి దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని చెప్తారు. అలా చెప్పడమే ఒక పెద్దాయన ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివపుర�
ప్రస్తుతం చాలా మంది యాపిల్ ఐఫోన్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే, దానితోపాటు చార్జర్ కచ్చితంగా ఇస్తారు. గతంలో అయితే ఇయర్ ఫోన్స్ కూడా మొబైల్తోపాటే లభించేవి. తర్వాత్తర్వా�
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. అంతకుముందు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ను 115 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీకి.. పృథ్వీ షా (41), డేవిడ్ వార్నర్ (60 నాట
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (41)ను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. షాతోపాటు వార్నర్ (37 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడుతుండటంతో వీళ్లి�
బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ జట్టును అత్యల్ప స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు.. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లోనే 36 నాటౌట్), పృథ్వీ షా (18 బంతుల్లో 40 నాటౌట్) ఇద
ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాటింగ్ తేలిపోయింది. దీంతో ఈ సీజన్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన శిఖర్ ధవన్ (9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ అవుట్ చేయడంతో పంజాబ్ పత�
కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పంజాబ్ను కుల్దీప్ యాదవ్ మరోసారి దెబ్బ కొట్టాడు. 14వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఒకే ఓవర్లో రబాడ (2), నాథన్ ఎలిస్ (0)ను వెనక్కు పంపాడు. కుల్దీప్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకో�
టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (9), మయాంక్ అగర్వాల్ (22), జానీ బెయిర్స్టో (9) విఫలమయ్యారు. వారి తర్వాత భారీ అంచనాలతో బరిలోకి వచ్చ�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు తడబడింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లు ఎదురుదాడికి దిగడంతో పంజాబ్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతి
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ కకావికలమైంది. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగ్గా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) తనకు దక్కిన శుభారంభాన్న�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్కు తొలి ఎదురు దెబ్బ. లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో ఫామ్లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ (9) అవుటయ్యాడు. లలిత్ వేసిన లెంగ్త్ బాల్ను వెనుక వైపుకు కొట్టేందుకు ధవన్ ప్రయత్నిం�
చివరి మ్యాచ్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్ట�
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స
ప్రపంచంలోని అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫాంలలో నెట్ఫ్లిక్స్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ వేదికకు కొత్త సంవత్సరంలో తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 2 లక్షల మంది కస్ట
ఒకప్పుడు కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే అభిమానులకు ధైర్యం. ఎదురుగా కొండంత లక్ష్యం ఉన్నా కోహ్లీ ఉన్నంత సేపు విజయం మనదే అనే ఆశ. అలాంటిది గడిచిన రెండేళ్లలో కోహ్లీ గాడి తప్పాడు. అతను క్రీజులోకి వచ్చాడంటే.. కనీసం ఒ�