రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బౌలర్లు సత్తా చాటారు. కనీసం 180 పరుగులు చేస్తుందని అనిపించిన రాజస్థాన్ జట్టును 158 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్రా, మెరెడిత్ ఇద్దరూ కూడా కట్టుదిట్టంగ�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్ జోరు పెంచే క్రమంలో డారియల్ మిచెల్ (17) అవుటయ్యాడు. శామ్స్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చ�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న కుమార్ కార్తి�
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. మరో వైపు బట్లర్ కొం
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (15) పెవిలియన్ చేరాడు. హృతిక్ షోకీన్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని భారీ షాట్ ఆడేందుకు పడిక్కల్ ప్రయత�
ఈ ఐపీఎల్లో పూర్ ఫామ్లో ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో లీగ్ను ఆరంభించిన చెన్నై.. వరుస ఓటములతో అవమానాలు మూటగట్టుకుంది. లీగ్ ప్రారంభానికి మందే జట్టు కెప్టెన్సీని జడేజా�
ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. పాండ్యా (3) అవుటైన కాసేపటికే.. క్రీజులో నిలదొక్కుకున్న సాయి సుదర్శన్ (20) కూడా పెవిలియన్ చేరాడు. హసరంగ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి అతను అవ
గుజరాత్ టైటన్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో శుభారంభం అందించిన ఇద్దరుఓపెనర్లు సాహా (29), గిల్ (31) వెంట వెంటనే అవుటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకుంట
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. లక్ష్య ఛేదనలో జట్టుకు శుభారంభం అందించిన వృద్ధిమాన్ సాహా (29)ను హసరంగ అవుట్ చేశాడు. అతనువ ేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నిం�
గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ డుప్లెసిస్ (0) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (58), రజత్ పటీదార్ (52), మ్యాక్స్వెల్ (38) రాణించారు. చివర్వలో మహిపాల్ �
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (0) డకౌట్ కాగా.. హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) చాలా నిదానంగా ఆడాడు. యువ ఆటగాడు రజత్ పటీదార్ (52) వేగంగా ఆడినప్పటికీ ఇన్ని�
ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) అవుటయ్యాడు. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో నెమ్మదైన ఆటతీరు కనబరిచిన కోహ్లీ.. ఆచితూచి ఆడుతూ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఆ�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి నిలకడగా కనిపించిన రజత్ పటీదార్ (52) అవుటయ్యాడు. యువ పేసర్ సంగ్వాన్ వేసిన బంతిని లెగ్సైడ్ ఆడటానికి పటీదార్ ప్రయత్న