ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. వీళ్లతోపాటు పరాజయాల పరంపర కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుపై విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ముంబై ఇంకా ఓటముల్లోన�
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచా
తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేకుండా తమ ఐదేళ్ల పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్లారు. అదే వాళ్లు చేసిన తప్పు అయింది. ఇంట్లో పసిపాప ఒంటరిగా ఉండటం చూసిన పొరుగింటిలోని దుర్మార్గుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి
ఉక్రెయిన్పై రష్యా చేసిన అమానుష దాడిని ఖండించకుండా, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూసే దేశాల విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలు తగిన చర్యలు తీసుకుంటాయట. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలె�
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాలు అత్యంత క్రూరంగా, మానవత్వం కోల్పోయి ప్రవర్తిస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. తాజాగా బుకా ప్రాంతంలోని ఒక ఇంట్లో రష్యా సైనికులు అమానవీయ ఘటనకు పాల్పడ్�
ఈ ఐపీఎల్ సీజన్లో విజయాల ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు ఈ సీజన్లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడింది. పంజాబ్ కింగ్స్తో ఐదో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ
న్యూఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దయ్యింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయిం�
సిద్ధిపేట : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ర�
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కీలకమైన కోహ్లీ వికెట్ తీయడానికి.. సీఎస్కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తన తెలివితేటలు ప్రదర్శించాడు. తనను ఎందుకు క్రికెట్ చాణక�
ప్రపంచ క్రికెట్కు హెలికాప్టర్ షాట్ను పరిచయం చేసింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రాయల�
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు రాబిన్ ఊతప్ప (88), శివమ్ దూబే (95 నాటౌట్) రాణించడంతో ఏకంగా 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూ
బెంగళూరు బ్యాటర్లు మైదానంలోకి వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కడుతున్నారు. షాబాజ్ నదీమ్ (41) కూడా అవుటైన కాసేపటికే.. వానిందు హసరంగ (7) కూడా పెవిలియన్ చేరాడు. జడేజా వేసిన 16వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ �
భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (8), కోహ్లీ (1), ఓపెనర్ అనూజ్ రావత్ (12) నిరాశపరచగా.. విజయంపై కొద్దిగా ఆశలు రేపిన గ్లెన్ మ్యాక్స్వెల్ (26)ను జడేజా �
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు తడబడుతోంది. ఓపెనర్లిద్దరితోపాటు విరాట్ కోహ్లీ (1) కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు విజయావకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆరంభం నుంచి క్రీజులో ఇబ్బందిగా కనిపించిన
భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మూడో ఓవర్లోనే వెనుతిరిగాడు. తీక్షణ వేసిన ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్.. లాంగాన్�