హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండటంతో.. పలు కంపెనీలు �
హైదరాబాద్ : శంషాబాద్లో రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ�
నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధు పథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల�
నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ బుక్లెట్ ప్రచురిస్తోంది. మోదీ పాలనలో వైఫల్యాలను ప్రచురించి… ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బుక్ లెట్ పేరు 8 ఏళ్
హైదరాబాద్ : పల్లె ప్రగతి 5వ విడతను మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ సారి బాధ్యత అంతా ప్రజా ప్రతినిధులదే. సమన్వయం చేసే బాధ్యతను జెడ్పీ చైర్మన్ లు, సీఈఓ లు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా
భోపాల్ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మధ్యప్రదే�
బెంగళూరు : కేంద్రంలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల తర్వాత సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించార�
హైదరాబాద్ : హైదరాబాద్, మే 26 : వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తు�
బెంగళూరు: ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించగా రూ.19 లక్షల నగదు దగ్ధమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పరప్పన అగ్రహార సమీపంలోని హోస రోడ్డులో ఉన్న కెన�
F3 Movie Business | ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులందరూ జపిస్తున్న మంత్రం ‘ఎఫ్-3’. 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ కామెడీ టైమింగ్, వరుణ్ స్క్రీన్ ప్రజ�
హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్త�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం నష్టాలతో ముగియగా.. గురువారం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ ఇండెక్స్ 503 పాయింట్ల లాభంతో 54,252 వద్ద, నేషనల్ స్ట�
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణపై మరోసారి విషం చిమ్మిన ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలను