న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో రైలు సర్వీస్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నది. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య మిటాలి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది. తూ�
భారత జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీ చాలా దారుణమైన ఫామ్లో ఉన్నాడు. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న అతను.. ఇప్పుడు పరుగులు చేయడానికి ముప్పుతిప్పలు పడుతున్నాడు. అతను సరిగా ఆడకపోయినా ఎలాగోలా ఐపీఎల్లో తన
హైదరాబాద్ : మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందులో భాగంగా శనివారం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. రాత పూర్వక అనుమతి లేనిదే ఉదయం ఆరు గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత మహిళలు �
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్ర ప్రధానాలయ ప్రాంగణంలోని ఉమామహేశ్వర ఆలయం వద్ద భక్తులు నేరుగా దర్శనం చేసుకునేందుకు ఉమామహేశ్వర వ్రతాన్ని పున:ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. కోవిడ్ కారణంగా గతం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా అమరుల స్మారక చిహ్నం పూర్తి కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన క్లాడింగ్ పనులను త్�
ఆసియా కప్లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ను ఓడించింది. జకార్తాలో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో జపాన్పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మన్జీత్ సింగ్.. భారత జట్టుకు �
తిరుమల : తిరుమలలో మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. భక్తుల రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. �
ఒకప్పుడు తన సూపర్ ఫీల్డింగ్, అద్భుతమైన బ్యాటింగ్తో ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్.. ఆ తర్వాత తెరమరుగయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కామెంటేటర్గా కనిపించాడు.
ముంబై: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఈ కొత్త కరోనా వేరియంట్ల తొలి కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ల కరోనా వైరస్ను తాజాగా ఏడు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్కు 5,08,143 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, 5,03,114 మంది హాజరయ్�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్ర
హైదరాబాద్ : ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కీలక నిర