న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ లాగానే తనపై నమోదైన కల్పిత కేసులో బాధితుడ్ని అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోన
కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోమారు విరుచుకుపడ్డారు. గుప్కార్ అలయెన్స్ను భయపెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అయినా తాము భయపడమని స్పష్టం చేశారు. �
లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
అమెరికాలోని టెంపే ప్రాంతంలోని దుకాణంలోకే ఏకంగా కారు చొచ్చుకెళ్లింది. దుకాణంలోని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోను టెంపో పోలీసులు విడుదల చేశారు. దుకాణంలోని ఇద్దరు వ్యక్తులు హాయిగా
చండీగఢ్: హర్యానాలో కూడా పంజాబ్ లాంటి పెద్ద ‘రాజకీయ తుఫాన్’ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అయితే దీని వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది
హర్యానా వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలోని రైతులందరూ కలిసి… అధికార బీజేపీ అహంకారాన్ని తీసేశారని పేర్కొన్నారు. త్రేతాయుగంలో రామచంద్ర�
న్యూఢిల్లీ: దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువైన కరెన్సీల నకిలీ నోట్లు బాగా పెరిగాయని తెలిపింది. రూ.500ల నకిలీ న�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త�
యూపీలో జరగబోయే రాంపూర్ లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ చీఫ్ మాయ�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనాని�