ఏప్రిల్ నెలలో మొత్తమ్మీద 16 లక్షలపైగా వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రముఖ కంపెనీ వాట్సాప్ వెల్లడించింది. భారత్లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ క
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చే�
సాధారణంగా చాలా కాలం తర్వాత మన కుటుంబ సభ్యులనో, స్నేహితులనో కలిస్తే ఏం చేస్తాం? వాళ్లను కౌగిలించుకొని మన దగ్గరితనం చూపిస్తాం. ఒక్కోసారి జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తాయి. తాజాగా ఒక కోతి కుటుంబం చాలా కాలం
మహబూబాబాద్ : జూన్ 3 నుంచి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో మంత్రి సత్య�
నల్లగొండ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను జ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో తొలిసారిగా అధికారికంగా నిర్వహించనుండటం, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు హాజరుకానుండటం
బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనాయ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా గంగూలీ చేసిన క్ర
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
పరిగి, జూన్ 01 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంతో పేద వర్గాల దశ మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలోని తమ న
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ త