Nizampet | ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటలో (Nizampet) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్
Palnadu | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల (Rentachintala) విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.
ఐపీఎల్లో కెప్టెన్గా అడుగు పెట్టడమే తనేంటో నిరూపించుకున్నాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. జట్టును ముందుండి నడిపిస్తూ అందరి కన్నా ముందే ప్లేఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత తొలి క్వాలిఫైయర్లో అద్భుతమైన ఆటతీ�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతున్న గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా (34) పెవిలియన్ చేరాడు. చాహల్ వేసిన 14వ ఓవర్ రెండో బంతిని ఆడేందుకు ప్రయ
ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మాథ్యూ వేడ్ (8) కూడా పెవిలియన్ చేరాడు. సాహా (5) అవుటైన కాసేపటికే అతను కూడా వెనుతిరిగాడు. బౌల్ట్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని ఫ్లిక్ చేయడానికి వేడ్ ప్రయత్నిం�
రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో బౌండరీ బాదిన అతను.. మరో షాట్ ఆడేందుకు ప్రయ
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పర�
ప్రతిష్టాత్మక విద్యసంస్థలతో హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. టాటా ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ (39), జైస్వాల్ (22) మినహా ఎవరూ పోరాడలేకపోయారు. శాంసన్ (14), పడిక్కల్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయర్ (11) కూడా నిరాశ పరిచ�
సంస్కృతీ, సాంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా.. ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణాకు మాత్రమే ఉం�
చండీగఢ్: పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై ఆయన స్పందించారు. దారుణమైన ఆయన హత్య షాకింగ్క�
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం సరైందిగా కనిపించడం లేదు. ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరంభంలో కాసేపు జైస్వాల్ (22), శాంసన్ (14) కొన్ని మంచ
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి విశేష పూజలు ని�