శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివ�
గుజరాత్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్ (14) అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి సంజూ పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్ట�
హైదరాబాద్ : కర్నాటక జలపాతంలో పడి తెలంగాణకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. కొడగు జిల్లా మదికేరిలోని అబ్బే జలపాతంలో నీటమునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కలకోటి శ్యామ్ (36), కక్కిరి�
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. ఆరంభంలో యశస్వి జైస్వాల్ (22) ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో మంచి స్కోరే చేసింది. అయితే జోరు పెంచేలా కనిపించిన అతన్ని యష�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో భారీ
తనది పక్క రాష్ట్రమైనా తెలంగాణలో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న పనులకు అతడు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నడిపిస్తున్న తీరుకు ముగ్ధుడయ్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట�
కాఠ్మండూ: నేపాల్ తారా ఎయిర్కు చెందిన ట్విన్-ఇంజిన్ విమానం 9ఎన్-ఏఈటీ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఆ విమానం ఎక్కడ ఉన్నది అన్నది అధికారులు గుర్తించారు. కాగా, రాత్రి కావడంతోపాటు హిమపాతం నేపథ్యంలో సెర్చ్, రె�
క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్య�
క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఈ పండుగ ముగింపు వేడుకల సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ తన డ్యాన్స్తో అందరినీ అలరించనున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘‘ఆర్ఆర్�
చండీగఢ్: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు స
భద్రాచలం : భద్రాచలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. స్�
ముంబై: ‘నీకు రాజకీయాలు ఎందుకు. ఇంటికెళ్లి వంట చేస్కో’ అంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు �
గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్య