హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనాని�
ఇటీవలే జైలు నుంచి విడుదలైన సమాజ్వాదీ కీలక నేత ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని
నేపాల్లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం ఆచూకీ దొరకడం లేదు. 22 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానం ఆచూకీ దొరకడం లేదని, ఏటీసీతో ఈ విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అధికారులు పేర్�
కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలపై శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. దేశంలోని కొత్త తరం ఏ దిశలో పయనిస్తుందో కేంద్రం పరిశీలిస్తుందా? అంటూ తీవ్రంగా విరుచుకుపడింది. నిరుద్యోగం, కశ్మీర్ అంశం, జ్�
Vaddiraju Ravichandra | రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు
RFCL | పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్లో (RFCL) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Tequila pub | రాంగోపాల్పేట్లో ఉన్న తకీల పబ్పై (Tequila pub) టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తుండటంతో దానిని సీజ్ చేశారు.
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసింది. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చ�