హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్కు 5,08,143 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, 5,03,114 మంది హాజరయ్�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్ర
హైదరాబాద్ : ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కీలక నిర
బెంగళూరు: తల్లి మరణంపై మనస్తాపం చెందిన ఒక వ్యక్తి రూ.1.3 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారును నదిలో పడేశాడు. విస్తూ పోయే ఈ సంఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో జరిగింది. ఖరీదైన ఎర్ర రంగు కారు కావేరి నదిలో తేలడాన్ని �
ప్రపంచంలో బాగా సంపాదించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. సరైన స్కిల్స్ ఉంటే చాలు.. డాక్టర్లు బాగా సంపాదించేస్తారు. అలాగే సంపాదించిన ఒక డాక్టర్.. ఖరీదైన లంబోర్ఘినీ కారు కొన్నాడు. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 2.
హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ కే�
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యం. దీంతో ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే బెంగళూరులో ట్రాఫిక్ జామ్పై తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా
తన భార్యతో రసవత్తరంగా శృంగారం చేసిన ఆ వ్యక్తి.. కాసేపటికే గజినీలా మారిపోయి గతం మర్చిపోయాడు. అందుకని చిన్నతనం నుంచి జరిగిన ఘటనలన్నీ మర్చిపోలేదు. సరిగ్గా అంతకు రెండు రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయ�
హైదరాబాద్ : కరీంనగర్లో టీటీడీ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్
cancel contract | శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల
హైదరాబాద్ : భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప�
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకో�