పాట్నా : బీహార్లో గతేడాది కాలం నుంచి మూడు జిల్లాల్లో 620 ఎకరాల్లో సాగు చేసిన నల్లమందు(ఓపియం) పంటను ధ్వంసం చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలోని జాము
మహబూబ్ నగర్ : కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగ
ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ మచ్చల జింకపై దాడి చేసి చంపాయి. సత్తుపల్లి అర్బన్ పార్క్ ఏరియాకు సమీపంలోని జలగం నగర్ కాలనీలోకి ఓ మచ్చల జింక మంగళవారం
జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో నీతి అయోగ్ కింద మంజూరైన 10 లక్షల రూపాయలతో అంగ�
అమరావతి : తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత దివ్యవాణి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట�
తిరుపతి : ఓ సైకో భర్త తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పెళ్లైన ఐదు నెలలకే చిత్రహింసలకు గురి చేశాడు. అమ్మాయిలను వేధించడం అలవాటుగా మారిన అతనికి.. భార్యను కూడా వేధిస్తూ పైశాచిక ఆనందం పొంద
జనగామ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార�
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసినట్లు భారత్ మంగళవారం తెలిపి�
హైదరాబాద్ : శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. శబరి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో
అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలోని గోపాల్పొరా ప్రాంతంలో హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదంటూ కేవీపీ సతీమణి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిందట బంజారా�
న్యూఢిల్లీ : విమాన ప్రమాదంలో 22 మృతదేహాలను వెలికి తీసినట్లు నేపాల్ ఆర్మీ తెలిపింది. తారా ఎయిర్లైన్కు చెందిన విమానం 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ నెల 29న కూలిపోయిన విషయం తెలిసిందే. ఫొఖారా నుంచి హి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మ