న్యూఢిల్లీ: దివ్యాంగ బాలుడ్ని విమానంలోకి నిరాకరించిన ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణంగా స్పంది�
జనగామ : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని �
సిద్దిపేట : మీ నిశ్శబ్దం వీడండి.. బహిరంగంగా చర్చించండి.. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి.. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు. మానవ మనుగడను శాసించేది రుతుచక్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావ�
మాస్కో: రష్యా మరో కొత్త హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేసే సత్తా ఉన్న జిర్కాన్ క్షిపణిని బారెంట్స్ సముద్రం నుంచి ప్రయోగించినట్లు రష్య�
చెన్నై: ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇం�
Minister Malla reddy | తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి
Errabelli Dayakar rao | మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.