రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (24) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు మ్యాక్స్వెల్ ప్రయత్నించాడు. అయితే అ�
రెండో క్వాలిఫైయర్లో బెంగళూరు జట్టు ఇబ్బందులు పడుతోంది. రెండో ఓవర్లోనే కోహ్లీ (7) అవుటవగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ (25) కూడా పెవిలియన్ చేరాడు. ఓబెడ్ మెయాక్ వేసిన 11వ ఓవర్లో ఆఫ్సైడ్ వచ్చి
రాజస్థాన్తో జరుగుతున్న తొలి క్వాలిఫైయర్లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. రెండో ఓవర్లోనే కీలకమైన కోహ్లీ (7) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత వచ్చిన పటీదార్, డుప్లెసిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇద్దరు కలిసి కావాలనే తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బో�
ఎంత పెద్ద ఉన్నత స్థానాల్లో వున్నా.. మనుసుగల్లది తెలంగాణ సమాజం. ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని తెలిస్తే చాలు.. హోదాలన్నీ పక్కన బెట్టి… దుఃఖంలో పాలు పంచుకుంటారు. ఇబ్బందుల నుంచి బయటపడేసి, ప్ర�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదిన కోహ్లీ (7) తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆఫ్ స్టం
న్యూఢిల్లీ: తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ సక్సేనాను శుక్రవ
ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర�
మహబూబ్నగర్ : బంగారు, వెండి ఆభరణాలకోసం అమాయక మహిళను మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 27 మంది మహిళలను హతమార్చిన నరహంతకుడికి గద్వాల మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవితఖైదు వి�
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అయితే ఫ్లైట్ సిబ్బంది సమయస్ఫూర్తిగా స్పందించడంతోపాటు ఆ విమానంలో ఒక డాక్టర్ ప్రయాణిస్తుండటంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పి�
పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒప్పందం కుదిరింది. టీఆ
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. యూకే, దావోస్లో పది రోజుల పాటు పర్యటించిన కేటీఆర్.. రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను తీసుక�