మహబూబ్ నగర్ మే 30 : పట్టుదలతో చదివి నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలని, ఇందుకోసం రాత్రిపగలూ తేడా లేకుండా చదవాలని ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యోగాల నియామకాలు చేసిన తరుణం
Karimnagar | గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు.
బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మొదంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థా�
నారాయణపేట : 50 అడుగుల లోతు గల బావిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికకుల కథన మేరకు..సోమవారం ఉదయం రెండు ఎద్దు�
కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చె�
Vaddiraju Ravichandra | రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు..
Nizampet | ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటలో (Nizampet) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్
Palnadu | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల (Rentachintala) విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.
ఐపీఎల్లో కెప్టెన్గా అడుగు పెట్టడమే తనేంటో నిరూపించుకున్నాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. జట్టును ముందుండి నడిపిస్తూ అందరి కన్నా ముందే ప్లేఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత తొలి క్వాలిఫైయర్లో అద్భుతమైన ఆటతీ�