తుర్కయంజాల్ : రైతుల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో �
కేపీహెచ్బీ కాలనీ, మే 27 : కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కైత్లాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృ�
హైదరాబాద్ : జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ హైదరాబాద్లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళి�
న్యూఢిల్లీ: కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రి
పరిగి, మే 27 : చిరుత దాడిలో పశువులు మృతి చెందగా వాటి యజమానులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన పరిహారం డబ్బులకు సంబంధించిన చెక్కులు పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 నవంబర్ 9వ
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో పెళ్లి కోసం భర్తను భార్య హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల జీబా ఖురేషి భర్త, 47 ఏళ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్నారని మొన్న సరూర్నగర్లో, నిన్న బేగంబజార్లో ఇద్దరు యువకులను హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చ
వరంగల్ : భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నిందితుడికి స్థానికులు భారీ స్వాగతం పలికారు. 50 మంది మరణించి, 200 మందికిపైగా గాయపడ�