భారత మాజీ క్రీడాకారిణి, దిగ్గజ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె.. దేశంలోని క్రీడాకారులు ఉపయోగించే డ్రగ్స్ అన్నీ వి�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో కొనసాగాయి. 30 షేర్ల బీఎన్ఈ సెన్సెక్స్ 1041 పాయింట్లు లాభపడి, చివరకు 55,926 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్తీ 309 పాయ�
హైదరాబాద్ : నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ప్రభ్యత్వం వదిలిపెట్టదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని త�
డెహ్రాడూన్: కొండ ప్రాంతంలో చిక్కుకుని మూడు రోజులుగా అక్కడ ఉన్న ఏడుగురు వ్యక్తులను భారత వాయుసేన (ఐఏఎఫ్) రక్షించింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డాకుమెంటరీ తీసేందుకు ముగ్గుర�
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మాసాబ్ ట్యాంక్లో�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించి సమాచారం అ�
ముంబై : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసింది. పదితో మందితో విడుదల చేసిన జాబితాలో పీ చిదంబరం, జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ వంటి సీనియర్ నేతలక�
ఐపీఎల్ 2022 ట్రోఫీ గెలుచుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడాడు. 2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గినప్పుడు కూడా అతనే కోచ్గా ఉన్న సంగతి తెలిసి�
కామారెడ్డి : సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ స�
న్యూఢిల్లీ : చైనీస్ వీసా కేసులో ముందస్తు బెయిల్ కోసం కార్తీ చిదంబరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇప్పిచేందుకు పంజాబ్కు చెందిన ఓ సంస్థ ద్వారా రూ.50లక్షలు కార్తీ చిదంబరం తీసు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆదేశించారు. సీబీఐ దర్యాప్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవి చంద్రను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. సోమవారం రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణం చే�