మహబూబ్నగర్ : మన ఊరు- మన బడి కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపార
చౌటుప్పల్, మే30 : గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.35 లక్షల విలువైన డ్రగ�
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�
బీజింగ్: క్వారంటైన్ నుంచి తప్పించుకుని నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో పొరుగున నివసించే వేలాది మందిని అధికారులు బలవంతంగా క్వారం�
మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించినవారిపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడికి యత్నించినవారిని గుర్తించి, కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఘట్కేసర్ పో�
నారాయణపేట రూరల్, మే 30 : నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడిన ఏవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నారాయణ పేట మండల వ్యవసాయ అధికారిగా పన�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాతో పాటు ట్రా
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటిం�
బెంగళూరు: టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా మ్యాగీనే. ఒక వ్యక్తి భార్యకు కేవలం ఇది మాత్రమే వండటం తెలుసు. నూడుల్స్ తప్ప ఇంకేమీ చేయడం ఆమెకు రాదు. దీంతో మూడు పూటలు మ్యాగీ తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భ
ప్రయాణాలు చేయడం చాలామందికి సరదా. కానీ, డయాబెటిస్లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ప్రయాణాలకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నోరుకట్టుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ �
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ,టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద�