హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ కనిపించట్లేదంటూ కేవీపీ సతీమణి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిందట బంజారా�
న్యూఢిల్లీ : విమాన ప్రమాదంలో 22 మృతదేహాలను వెలికి తీసినట్లు నేపాల్ ఆర్మీ తెలిపింది. తారా ఎయిర్లైన్కు చెందిన విమానం 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ నెల 29న కూలిపోయిన విషయం తెలిసిందే. ఫొఖారా నుంచి హి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మ
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని బసేరా హోటల్లోని పబ్పై సోమవారం పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్�
ఒట్టావా : కెనడాలో తుపాకుల విక్రయాలు, దిగుమతిపై నిషేధం విధిస్తూ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కెనడా పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. హ్యాండ్ గన్ ఓనర్షిప్పై నిష�
న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాఖండేపై ఎన్సీబీ బదిలీ వేటు వేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో దర�
అమరావతి : తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారంతా మంటలు అంటుకొని దగ్ధమైంది. మంటలను గమనించిన భక్తులుంతా కారు దిగి ప�
హైదరాబాద్ : ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువు�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అవంతిపొర జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అవంతిపోరాలోని రాజ్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సోమవారం సాయంత్�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు బోల్తాపడింది. వేములపల్లి వద్ద వీ కావేరి ట్రావెల్స్కు చెందిన అదుపు తప్పి బోల్తాపడగా.. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద �
భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు రాకేష్ టికాయత్పై జరిగిన ఇంక్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో బీకేయూ సమావేశానికి హాజరైన టికాయత్పై కొందరు ఇంక్ దాడి చేశారు. దీనిపై బీకేయూ వర్గాలు ఆగ�
ఐపీఎల్ చరిత్రలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అరుదైన ఘనత సాధించాడు. నెహ్రా హెడ్ కోచ్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతోనే నెహ్రా అరుదైన జాబితాలో చోటు సంపాదించా
ఉత్కంఠ భరితంగా సాగిన క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగిసింది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కప్పు ఎగరేసుకెళ్లింది. ఈ వేడుకల ముగింపులో భాగంగా.. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రౌండ్ స్టాఫ్కు బీసీస
రామగుండం : పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం సోమవారం ఆ�
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ను ఆ పదవి నుంచి తొలగించాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసిన ఆ పార్టీ బృందం ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. పంజాబ్ సింగర్, కాంగ�