హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో క�
మహబూబ్నగర్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా.. గ్రామీణ ప్రాంతంలోని యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన రాష్ట్ర వ్యాప్త
ఖమ్మం : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీలో మురుగును తొలగించే పనులను ప్�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశం అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ల�
ఎవరి జీవితంలో అయినా సరే ప్రియురాలిని ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని అడగడం ఒక మధురానుభూతి. ఆమె సమాధానం కోసం ఎదురు చూడటం.. ఆమె అవునంటే కలిగే ఆనందం అన్నీ కూడా జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అనుభూతులే. అలాంట
ముంబై: మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన తన ఎమ్మెల్యేను హోటల్కు తరలించింది. సోమవారం రాత్రి రెండు లగ్జరీ బస్సులలో గుర్తు తెలియని రిసార్ట్కు తీసుకెళ్లింది. దీనికి ముందు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉ
హైదరాబాద్ : మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్నారనే ఫిర్య�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే దాస్యం వినయ్భాస్కర
సాధారణంగా హీరోయిన్లను ప్రేమలో దింపేందుకు హీరోలు నానాతిప్పలూ పడటం మనం సినిమాల్లో చూస్తుంటాం. పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ హీరోయిన్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. అయితే కొన్ని జంతువులు కూడ
న్యూఢిల్లీ: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని- 4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి సోమవారం రాత్రి 7.30 గంటలకు ఈ క్షిపణిని పరీక్షించినట్లు
హైదరాబాద్ : దేశమంతా కరెంట్ కటకట ఉన్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం విద్యుత్ కోతలు లేవని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో సీఎం కేస�
తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదంటూ నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ �
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యపై ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగ
హైదరాబాద్ : తెలంగాణలోకి రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రుతుపవానలు కేరళలోకి ముందుగానే ప్రశించినప్పటికీ విస్తర�
రాష్ట్రంపై మోడీ సర్కార్ ద్రోహానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఢిల్లీ లెవల్లో వ్యూహాలు సన్నద్ధం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.