హైదరాబాద్ : విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు.. 20 విద్యుత్ మీటర్ల కో�
మహబూబ్నగర్ : తడి చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను మహబూబ్నగర్లో నెలకొల్పుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు రూ.16 కోట్ల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంల
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అన�
ఐపీఎల్ 2022లో తన వేగంతో అందరి మతులూ పోగొట్టిన జమ్మూ కశ్మీర్ క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా రాణించిన ఉమ్రాన్కు టీమిండియా పిలుపు కూడా వచ్చింది. సౌతాఫ్రికాతో ఆడే జట్టులో అతన
కోట్పల్లి, మే 31 : గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి వెంటనే సంబంధిత అధికారుల సమక్ష్యంలోనే సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర�
మద్దూరు(ధూళిమిట్ట), మే31 : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎంప
జూన్ 15 వరకు పొడిగింపు నాణ్యతగల వైద్య, ఆరోగ్య సేవలను అందించేందుకు షాదాన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని జూన్ 15వరకు పొడిగించామని షాదాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ తెలిప�
ఆమె చిరకాల స్వప్నం సివిల్స్ సాధించడం.. కానీ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమైంది. అంతలోనే పెళ్లి కావడంతో పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్లింది. అక్కడ చదివే వాతావరణం లేదు. అత్తమామల వేధింపుల�
ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారు�
ఈ ఏడాది ఐపీఎల్లో తన యాటిడ్యూడ్తో అభాసుపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. స్పెషలిస్టు ఫినిషర్గా రాజస్థాన్కు ఆడిన అతను అత్యంత పేవలమైన ఆటతీరు కనబరిచాడు. అదే సమయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరిపై
సూర్యాపేట : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికే ముందుగా ఇండ్లు ఇస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు �
వరంగల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్
ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది