హైదరాబాద్ : ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక
అమరావతి : ఏపీలోని గుంటూరు కృష్ణానగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడో యువకుడు. కృష్ణానగర్ పీఎఫ్ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్లో ఈ ఘటన జరిగింది. ధ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి ఆరుగురు మృతి చెందగా.. మరో 2,236 మంది బాధితు
Singer KK | ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ బుధవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ కాన్సర్ట్లో పాటలు పాడిన కేకే ఇబ్బందిపడగా.. ఆ తర్వాత ఈవెంట్ను ముగించుకొని హోటల్కు చేరిన తర్వాత క�
Singer KK | ప్రముఖ సంగీత గాయకుడు కేకేగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణకుమార్ కున్నత్ బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఈ వార్త యావత్ సినీ సంగీతాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక కేకే లేడన్న వార్తను ఆయన అభిమా�
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ పాఠశాలలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ ఓర్లీన్స్ హైస్కూల్ స్నాతకోత్సవంలో మంగళవారం కాల్పులు ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. జేవియ
కోల్కతా : సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్ కేకే పేరొందిన కృష్ణకుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్కు చేరుకున్న తర
తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్
బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అ
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ప్రజలంతా మట్టి వినాయ విగ్రహాలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించ
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఒకడు. ఇప్పటి వరకు అతను 92 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. కానీ అతని ఎకానమీ మాత్రం 6.38 మాత్రమే. పూర్తిగా అసలు టీ20 క్రికెట్లో అతని ఎకానమీ చూ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ�
తెలుగు రాష్ట్రానికి చెందిన బిషప్ పూల ఆంథోనికి కార్డినల్ గా అరుదైన అవకాశం దక్కడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఆమె కంటోన్మెంట్లోని బిషప్ పూల ఆంథోనీ నివ
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�