టీమిండియా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అతడిని ఆడ�
ఫామ్లో లేకపోయినా భారత టెస్టు జట్టులో చాలా కాలంగా చోటు కాపాడుకుంటూ వస్తున్న ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ. రహానే తన బ్యాటుతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇషాంత్ కూడా విక
హైదరాబాద్ : నగరంలో మందుబాబు రెచ్చిపోయారు. పీలక దాకా తాగి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. కళ్ల ఎదుట ఉందో? లేదో? తెలియకుండా మత్తులో మునిగి తేలుతూ కారును డ్రైవింగ్ చేస్తూ బషీర్బాగ్లో ఓ గోడను ఢీక
హైదరాబాద్ : ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ బయోలాజికల్-ఈ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోస్గా వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. 18 సంవత్సరాల�
ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ మీద మోజు పెరుగుతున్నందున ఇప్పటికే ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్ కు మరింత గడ్డుకాలం ఎదురుకానుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే ఆందో�
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్�
హైదరాబాద్ : నరగరంలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియదిరిగారు. రోగులకు అందిస్తున్న స�
హైదరాబాద్ : ఈ నెలాఖరు నుంచి ఆషాఢ బోనాల వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 6న వేడుకలపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష స
హుజూర్నగర్ : ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో పనిచేసి కొలువుల సాధించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధు�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్�
సినిమాల్లో హీరోలో బైకులపై అదిరిపోయే స్టంట్లు చేస్తూండటం మనకు తెలుసు. అయితే వాటిని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారని, ఎవరూ కాపీ చేయడానికి ప్రయత్నించవద్దని సూచిస్తుంటారు. కానీ కొందరు ఆ హెచ్చరికలు పట్టించు
కామారెడ్డి జిల్లా : రైతు దేవుడితో సమానమని, తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన�
‘అద్భుతాలు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పన్లేదు..’ అంటాడు ఖలేజా సినిమాలో ఓ పాత్రదారి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అద్భుతాన్ని మాత్రం చరిత్ర గుర్తించింది. అనామక ఆటగాడిగా �