టీమిండియా నయా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న జయా భరద్వాజ్ తో జూన్ 1న అతడి వివాహం ఆగ్రాలో ఘనంగా జరిగింది. అయితే ఈ కొత్త జంట ఇప్పుడు హనీమూన్ కు వెళ్లేందుకు ప్లాన్ చే�
హైదరాబాద్ : పట్టణాలను స్వచ్ఛంగా మార్చేందుకే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీలో పట్టణ పగ్రతి కార్యక్రమానికి మంత్రి శ్రీ�
కామారెడ్డి : స్వయంపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్�
Minister Errabelli Dayakar rao | పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని చెప్పారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున
Minister Indrakaran reddy | రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ.. తెలంగాణకు చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Aitipamula | కట్టంగూరు మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై తేలాడు. అయిటిపాములకు చెందిన రాజశేఖర్ (27) అనే యువకుడు గత నెల 31వ తేదీ నుంచి కనిపించకుండా
Minister Errabelli Dayakar rao | రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని సర్పంచుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మినిస్టర్స్
Minister KTR | మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.