పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశం చాలా హాస్యాస్పదంగా మారింది. టీఎంసీ నేత మాట్లాడుతుండగా, సీఎం మమతా బెనర్జీ దృష్టి అతడి పొట్టపై పడింది. 'మీ పొట్టేంటి అంతలా ఉం�
పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంతో ఎదురు చూస్తోందా జంట. అంతకుముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో వాళ్ల మనసుల్లో భయం కూడా ఉంది. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ‘‘మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛా�
హైదరాబాద్ : నాన్న దినసరి కూలీ.. అమ్మ సింగరేణిలో స్వీపర్(ఔట్ సోర్సింగ్).. అమ్మనాన్న రెక్కాడితేనే.. ఆ కుటుంబం డొక్క నిండుతోంది.. అలాంటి కుటుంబంలో జన్మించాడు ఓ సరస్వతి పుత్రుడు. కష్టాలను ఎదుర్కొని..
రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. ఆ యువకుడు ఒక ఇంటి ముందు నిలబడి వెయిట్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ల కోసమేనేమో? చేతిలో కాగితాలపై ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి పెద్దగా చప్పుడు వచ్చింది. తిరిగి చూస్తే �
సివిల్స్ సాధించాలని చాలామంది కల కంటారు. కానీ, కొంతమందే ఆ కలను సాకారం చేసుకుంటారు. సివిల్స్ అంటే తప్పకుండా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లాలి.. పెద్దమొత్తంలో డబ్బులు కావాలని చాలామంది సివి�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం వస్త్రం తండా జాతీయ రహదారిపై మంగళవారం చోటు చ�
సంగారెడ్డి : పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకోని.. పంటలో అధిక దిగుబడులు సాధించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాల�
హైదరాబాద్ : క్రిస్టియన్స్ కు సంబంధించిన శ్మశాన వాటికల (బరియల్ గ్రౌండ్ ) ఏర్పాటు కోసం నగరం చుట్టుపక్కల ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆద
సంగారెడ్డి : దేశ చరిత్రలోనే ప్రధానిగా ఉండి చాలా అంశాల్లో మాట తప్పి, దేశ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి మోదీ మాత్రమే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార�
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్ధుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల
హనుమకొండ, మే 31 : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరుగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూ�
హైదరాబాద్ : వినియోగదారుల కోసం విజయ డెయిరీ ఉత్పత్తులను తక్కువ ధరలలో చిన్న ప్యాక్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్ట�
హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆకాశమంతా మేఘావృతమైంది. మీర్పేట, బడంగ్పేట్, బాలాపూర్, గుర్రంగూడ, ఎల్బీనగర్త�
పంజాబ్ ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా ఇటీవల పంజాబ్లోని మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్తున్న జీపుపై ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగ�
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్లిద్దరూ. ఇద్దరికీ పండంటి బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత మరో బిడ్డ కోసం ప్రయత్నించారు. అయితే విధి వాళ్లను వెక్కిరించింది. ఆమెకు గర్భస్రావం కావడంతో ఆ బిడ్డ.. ఈ ప్రపంచాన్ని చూడకము