యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరులో పల్లె ప్రగతి కార్యక్రమానికి వ�
ఆదిలాబాద్ : విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా భుదవారం ఆయన మావల మండలం బట్టి సవర్ గాం ప్�
సూర్యాపేట : దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాస�
వరంగల్ : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్కి మాస్ క్లాస్కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇ�
Minister KTR | రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్ల�
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జులై 3న లండన్లో నిర్వహిస్తున్న ‘టాక్ -లండన్ బోనాల జాతర’ పోస్టర్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం హైదరాబాద్లోని తన నివాస
కామారెడ్డి : బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వసతి గృహంలోని సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం బాగుంటుందా అని వ
Nizamabad | నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు లైంగికదాడికి పల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు (17 ఏండ్లు) గత నెల 31న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు
హైదరాబాద్, జూన్ 15 : బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆర్జీయూ�