Minister KTR | బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Hyderabad | రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరంపై కమ్ముకున్న మబ్బులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, ఎల్బీనగర్, వనస్థలిపుర�
Begumpet | హైదరాబాద్లోని బేగంపేటలో (Begumpet) మందుబాబులు హల్చల్ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6), దినే�
హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా.. దాదాపు అన్ని జిల్లాల్లోనే తొల�
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సీనియర్ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొదుపుగా బంతులు వేయడమే కాకుండా 15వ ఓవర్లో ప్రమాదకరమైన క్లాసెన్ (29)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ �
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. మిడిలార్డర్ విఫలం అవడంతో అనుకున్నంత స్కోరు చేయలేకపోయిన టీమిండియా.. బౌలర్లు సత్తా చాటడంతో సఫారీలను కట్టడి చేస్తోంది. ఇప్పుడు 11వ ఓవర�
గౌహతి : అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల మధ్య గౌహతిలోని బోరగావ్లో కొండచరియలు విరిగిపడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కామాఖ్య, ఖర్గులి, హెంగేరాబరి, సిల్పుఖురి, చంద్�
సఫారీలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. అయితే లక్ష్య ఛేదనలో బౌలర్ల
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా జట్టు మరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు అక్షర్ పటేల్ బౌలింగ్లో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (8) అవుటయ్యాడు. అతను పెవిలియన్ చేరడంతో డ్వెయిన్ ప్రిటోరియస
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టెంబా బవుమా (8) పెవిలియన్ చేరాడు. పవర్ప్లేలో బౌలింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ సత్తా చాటాడు. అతను వేసిన బంతిని మిడాన్ మీదుగా బాదేంద
హైదారాబాద్ : ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తలమడుగు మండలం కోశాయి వద్ద మహారాష్ట్ర సరిహద్దులో రైలు పట్టాలు తెగిపోయాయి. రైలు పట్టాలు తెగిన విషయాన్ని గమనించిన గ
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం
సంగారెడ్డి : బీదర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల బార్డర్ జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు జిల్లాల పోలీసు
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓ