సిర్గాపూర్, జూన్ 20 : ఇంట్లో నిద్రిస్తున్న యువకుడికి పాము బలికొన్న సంఘటన సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రాక్టర్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరు విచిత్రంగా మారింది. బకాయి లెక్కలు తేల్చితేనే ప్రొబేషన్ ఖరారుకు ప్రభుత్వం ఆదేశించడంతో మింగలేక కక్కలేక...
తుపాకులు తీసుకొని తన వెంట పడిన వారి నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక చర్చిలో దూరాడా వ్యక్తి. అతని వెంట పడిన వాళ్లు అది పవిత్రమైన స్థలం అని కూడా చూడకుండా కాల్పులకు తెగబడ్డారు. తాము వెంబడించిన వ్యక్�
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డుల
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగగా.. అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. ఈ క్రమంలో ద్రౌపది ముర�
ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ వెల్లడించారు. స్థానిక టీవీ ఛానెల్కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో కరోనా కేసులు వేగంగా పె�
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు సుమారు 920 మంది ప్రాణాలను కోల్పోయారు. సమ�
పంటల బీమా పరిహారం అందని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీమా పరిహారం అందని రైతులు మరోసారి దరఖాస్తు చేసుకుంటే తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీకేల్లో తమ పేర్ల�
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
వనపర్తి : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే కల్యాణ ల�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో సభ్యులతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్ర మహా వికాస్ అఘాది కూటమిలో ప్రకంపనలు సృష్టించాయి. మహారాష్ట్ర లెజిస్లేటి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివా�