Minister KTR | హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మెన్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్
మాదాపూర్, జూన్ 14 : మాదాపూర్ డివిజన్ ప్రజలకు మెరుగైన వసతులను కల్పించడంలో నిరంతరం ముందుంటానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్, సుభాష్�
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : బీజేపీ విభజన రాజకీయలు దేశంలో మతహింసను పెంచుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. దీంతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్య�
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు శరద్ పవార్ ఆసక్తిగా లేరని ఎన్సీపీ సీనియర్ నేత తెలిపారు. ఎన్నికల్లో పవార్కు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీ�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆ దేశ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా మరోసారి కరోనా బారిన పడ్డారు. గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో మధ్యాహ్న 1.05 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉందని నే�
మాదాపూర్, జూన్ 14 : అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి కిలో గంజాయి లభ్యమైంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్క�
శంకర్పల్లి జూన్ 14 : నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపాలిటీ నిధులు 16.80 లక్షల రూపాయాల
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్కు నిరాశ తప్పలేదు. జకార్తాలోని ఇస్తోరా వేదికగా జరిగిన ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్లోనే వీరిద్దరూ ఓటములు చవి చూశారు. మహిళల సింగిల్స్ విభాగంలో.. 7వ సీడ్
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడి�
నిజామాబాద్ : ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ల ఏర్పాటు వల్ల పట్టణ స
Cyber Attack | దేశంలో మంగళవారం భారీ సైబర్ దాడి జరిగింది. 500పైగా వెబ్సైట్ హ్యాకింగ్ బారినపడ్డాయి. ఇందులో మహారాష్ట్ర థానే పోలీసుల వెబ్సైట్తో సహా 70 ప్రభుత్వ సైట్లు ఉన్నట్లుగా సమాచారం. అయితే, మలేషియా, ఇండోనేషియా�
Coal Scam | కోల్స్కామ్ కేసు విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దక్షిణ కోల్కతాలోని నివాసంలో ఆ�